Header Ads

చంద్రబాబుకు "నొ" జగన్ కు "సై"


ప్రస్తుతం డిల్లి టూర్ లో ఉన్న ప్రతి పక్ష నేత  జగన్ పై అదికార పక్ష నాయకుడు CM చంద్రబాబు సంచలన వాక్యలు చేసారు. ప్రస్తతం జగన్ ఫిరాయింపు MLA ల వ్యవహారం పై  డిల్లీలో పలువురు  అధికార పక్ష నాయకులను కలిసి చంద్రబాబు కుట్ర ను వివరించడంతో జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీనికి తోడు  చంద్రబాబుకు “రాష్ట్రపతి” అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో నిరాస కు గురై నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా నాకు కాకుండా నిన్న కాక మొన్న వచ్చిన జగన్ కు ఎలా అపాయింట్ మెంట్ ఇస్తారు  అని కేంద్రం పై ఆగ్రహం లో ఉన్నాడు చంద్రబాబు. కాగ జగన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో పాటు ఆర్దిక మంత్రి అరుణ్ జేట్లి, సమాజ్ వాది చీఫ్ ములాయం సింగ్ యాదవ్ వంటి MPలను కలిసి చంద్రబాబు మరియు  ఫిరాయింపు MLA లపై పిర్యాదు చేసాడు.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.