Header Ads

నేటి నుండి రోడ్ మీదకు ఎక్కని కేసినేని బస్సులు


విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపి కేసినేని నాని అలియాస్ కెసినేని  శ్రీనివాస్ రావు కేసినేని ట్రావెల్స్ ను నిలిపివేశాడు. దీనికి కారణం కొద్ది రోజుల క్రితం ఎపి రవాణా శాఖ మంత్రి తో గొడవకు దిగడం ముఖ్య కారణం అని చెప్పొచ్చు. దీంతో కేసినేని అన్ని ఆఫీస్ ల వద్ద కేసినేని బోర్డు లను తీసేశారు. ఇకపై సామాన్యుడు కేసినేని బస్సులలో తిరగకపోవచ్చు. ట్రావెల్స్ మూసేయడానికి ముక్య కారణాలు పలు దొరికాయి. కేసినేని నాని రావాన శాఖా మంతితో గొడవకు దిగడమే కాకుండా విజయవాడ MlA బొండా ఉమా ను కూడా మద్యలో లాక్కుపోవడం దీనికి తోడు చంద్రబాబు కేసినేని నాని ను రావాణా శాఖా మంత్రి కు  క్షమాపనులు చెప్పమనడం మరియు ట్రావెల్స్ కు బారీగా నష్టం రావడం ఇవన్ని మనసులో పెట్టుకొని కేసినేని నాని ట్రావెల్స్ రద్దు చేసాడని తాజా సమాచారం.

No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.