Header Ads

యోగి మరో సంచలన ప్రకటన


యోగి ఆదిత్యనాద్ మన దేశానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న ఈ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తాజాగా ఇంకో నిర్ణయం తీసుకుని అందర్ని ఆశ్చర్యపరిచాడు. నిన్న అంబేద్కర్ 126 వ జయంతి సందర్బంగా పూజ పురస్కరిచుకుని వచ్చి ఈ విదంగా మాట్లాడాడు. ప్రతి ఒక్కరి  జయంతి నాడు పాటశాలలకు సెలవు ప్రకటించడం తో విద్యార్దులకు అంబేద్కర్  లాంటి మొహన్ బావుల గురిచి తెలియట్లేదు. ఇక నుంచి ప్రతి ఒక్క మోహన్ బావుల జయంతి రోజున పాటశాలలో ప్రత్యేక  కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ గురించి విద్యార్దులకు తెలియపరచాలి అని చెప్పి ఇక నుండి జయంతి రోజున సెలవులు ఉండవ్ అని ప్రకటన ఇచ్చేసాడు. 


No comments

Please Comment and Share

Theme images by Flashworks. Powered by Blogger.